Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Sangameswara temple: అమృత గుండం.. ఒక్కసారి స్నానం చేస్తే చాలు..

Play all audios:


Reported by: Published by: Last Updated:August 18, 2024 1:11 PM IST ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో రాజు నిరంతరం పూజలు నిర్వహించే


వారని, చికిత్స లేని చర్మవ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు పడేవారిని ఇక్కడి ఆలయ అర్చకులు తెలిపారు. X TEMPLE ఈ ఆలయ చరిత్ర ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం వద్ద స్వయంగా వెలిసిన అమృత గుండంలో స్నానం


ఆచరిస్తే చాలు చర్మవ్యాధులు నయమవుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల


నుండి సైతం భక్తులు ఈ స్వామి వారిని దర్శించుకునేందుకు వస్తారు. ఇంతకు ఈ ఆలయం వెలిసింది ఎక్కడో కాదు. సంగారెడ్డి జిల్లాలోని జరా సంఘం గ్రామంలో.సంగారెడ్డి జిల్లాలోని జరా సంఘం గ్రామంలో శ్రీ


సంగమేశ్వర దేవస్థానం వెలసి ఉంది. ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయంలో రాజు నిరంతరం పూజలు నిర్వహించే వారని, చికిత్స లేని చర్మవ్యాధికి గురై


తీవ్ర ఇబ్బందులు పడేవారిని ఇక్కడి ఆలయ అర్చకులు తెలిపారు. అయితే ఆలయం ఎదురుగా ఉన్న అమృతగుండంలో స్నానమాచరించిన పిదప రాజు చర్మ వ్యాధులు ఒక్కసారిగా నయమయ్యాయని ఆయన తెలిపారు.రక్షాబంధన్ స్పెషల్


ఆఫర్.. వారందరికీ ఆర్‌టీసీ గుడ్ న్యూస్! సంగారెడ్డి జిల్లాలోని జరా సంఘం గ్రామంలో శ్రీ సంగమేశ్వర దేవస్థానం వెలసి ఉంది. ఈ ఆలయం పూర్వం నాటి పాలకులు కుబేర భూపాల్ అనే రాజు నిర్మించినట్లు చరిత్ర


చెబుతోంది. ఈ ఆలయంలో రాజు నిరంతరం పూజలు నిర్వహించే వారని, చికిత్స లేని చర్మవ్యాధికి గురై తీవ్ర ఇబ్బందులు పడేవారిని ఇక్కడి ఆలయ అర్చకులు తెలిపారు. అయితే ఆలయం ఎదురుగా ఉన్న అమృతగుండంలో


స్నానమాచరించిన పిదప రాజు చర్మ వ్యాధులు ఒక్కసారిగా నయమయ్యాయని ఆయన తెలిపారు. advertisement అందుకే ఈ ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకునే ముందుగానే అమృతగుండంలో స్నానమాచరించి


స్వామివారిని దర్శిస్తారు. ఈ అమృత గుండంలో స్నానమాచరిస్తే తమకు సంతాన భాగ్యం కలుగుతుందని వివాహిత మహిళ భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ దేవాలయంగా కేతకి సంగమేశ్వర దేవస్థానం


రోజురోజుకు విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు, మహాశివరాత్రి పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దక్షిణాదిగా వెలిసిన శివలింగాన్ని మనం దర్శించవచ్చు. అంతే కాకుండా ఈ స్వామివారికి


సమర్పించే నైవేద్యంను అమృత గుండంకు సమర్పించిన ఎడల కాశీలో కలుస్తుందని ఇక్కడి భక్తుల నమ్మకం. ఇంతటి ప్రఖ్యాతి చెందినటువంటి ఆలయాన్ని మీరు సైతం ఓసారి దర్శించండి మరి. Location :


Hyderabad,Hyderabad,Telangana Visakhapatnam,Visakhapatnam,Andhra Pradesh First Published : August 18, 2024 1:11 PM IST Read More