
Ap cabinet: కొనసాగుతున్న ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
Play all audios:

ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. అమరావతి: ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన
జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనున్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు పాలనాపర అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12 నాటికి ఏడాది
కానుంది. ఈ ఏడాది పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించే వీలుంది. ఉద్యోగుల బదిలీలపై చర్చించే అవకాశముంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై
మంత్రివర్గం నిర్ణయం తీసుకునే వీలుంది. వీటితో పాటు మరి కొన్ని అంశాలపై చర్చించే అవకాశముంది.