Ap cid: మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు ఆదేశం

Ap cid: మాజీ మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణకు ఆదేశం

Play all audios:


వైకాపా నేతలు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణ జరపాలని సీఐడీ  ఏడీజీ.. ఎన్టీఆర్‌జిల్లా సీపీని ఆదేశించారు. అమరావతి: మాజీ మంత్రులు ఆర్కే రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణ జరపాలని సీఐడీ  ఏడీజీ..


ఎన్టీఆర్‌జిల్లా సీపీని ఆదేశించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆ ఇద్దరు వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆట్యపాట్య సంస్థ సీఈవో ప్రసాద్‌ సీఐడీకి ఫిర్యాదు చేశారు.


కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రసాద్‌ ఫిర్యాదు మేరకు సీఐడీ ఏడీజీ విచారణకు ఆదేశించారు.