Maoists: పాక్‌ మాట విన్నారు.. మమ్మల్ని పొమ్మన్నారు: మావోయిస్టులు

Maoists: పాక్‌ మాట విన్నారు.. మమ్మల్ని పొమ్మన్నారు: మావోయిస్టులు

Play all audios:


ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని నారాయణ్‌పూర్‌ సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో బసవరాజు అలియాస్‌ కేశవరావు సహా 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. నారాయణ్‌పుర్‌:


ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని నారాయణ్‌పూర్‌ సరిహద్దుల్లో ఇటీవల చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో కేశవరావు అలియాస్‌ బసవరాజు సహా 28 మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు


దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ ప్రతినిధి వికల్ప పేరిట మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించిందని.. అయితే, మరో మృతదేహాన్ని తాము


తీసుకెళ్లామని లేఖలో పేర్కొన్నారు. దాయాది పాకిస్థాన్‌ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం.. తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు.