
Harishrao | latest harishrao - eenadu
Play all audios:

ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీఐ ఎందుకు స్పందించడం లేదు ఇటీవల మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి చేత రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, వీటిని
ఎమ్మెల్యేలు నొక్కేశారని ఆ పార్టీకి చెందిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగా చెబుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీ, ఎన్నికల సంఘం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు
ప్రశ్నించారు.