
Ktr: వరంగల్లో పేదల ఇళ్లు ఎందుకు కూల్చుతున్నారు? : కేటీఆర్ ఆగ్రహం
Play all audios:

వరంగల్లో కూల్చివేతలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. హైదరాబాద్: వరంగల్లో కూల్చివేతలపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు
కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసుకుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పేదల ఇళ్లు, దుకాణాలను ఎందుకు
కూల్చుతున్నారని.. వారి జీవితాలను బుల్డోజర్ల కింద ఎందుకు నలిపేస్తున్నారని ఆయన నిలదీశారు.