Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు వెండి వాకిలి... చూసి తరించాల్సిందే

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు వెండి వాకిలి... చూసి తరించాల్సిందే

Play all audios:


Reported by: Published by: Last Updated:February 02, 2024 5:15 PM IST భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కొద్ది రోజులుగా ప్రముఖ స్థపతి దండపాణి సుమారు వంద కిలోల వెండితో వాకిలి నిర్మాణ


పనులు చేస్తున్నారు. ఆ విశేషాలు ఇదిగో ఇవే. X BHADRACHALAM: భద్రాద్రి రామయ్యకు వెండి వాకిలి... చూసి తరించాల్సిందే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న


పుణ్య క్షేత్రం. సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరాముడిగా భూమిపై సాక్షాత్కరించిన దివ్య క్షేత్రం. పూర్వం ఈ ప్రాంతంలో తహసిల్దార్‌గా విధులు నిర్వహించి నాడు రామదాసుగా కీర్తింపబడుతున్న నాటి కంచర్ల


గోపన్న ఎన్నో వ్యయ ప్రయాసలు చూసి స్వామి వారికి సుందరమైన ఆలయాన్ని నిర్మించగా పలువురు రామభక్తులు సైతం వారికి తోచిన విధంగా స్వామివారికి పలు ప్రత్యేక ఆభరణాల మెదలు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల


వరకు నిర్వహించారు.ఈ నేపథ్యంలో తాజాగా స్వామి వారి ప్రధాన ఆలయంలోని ముఖద్వారానికి 100 కేజీల వెండితో అతి సుందరమైన స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో తోరణాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా


దేవస్థానం తరపున కొంత వెండిని కేటాయించగా, మరోవైపు పలువురు భక్తులు కొంత వెండిని విరాళంగా అందజేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో రమాదేవి లోకల్ 18 తో మాట్లాడుతూ నూతన వెండి తోరణం విశేషాలను


వివరించారు.Tirumala: తిరుమల శ్రీవారికి పువ్వులు ఆ గ్రామం నుంచి వస్తాయా? అసలు నిజం ఇదేఇదిలా ఉండగా ఇదే విషయంపై స్థపతి దండపాణి లోకల్ 18 తో మాట్లాడుతూ ఎంతో విశేషమైన మహిమాన్వితమైన పంచలోహ


విగ్రహాలు. ప్రపంచంలోనే ఇలాంటి ప్రతిమలు ఆరుదు. బంగారం, వెండి, ఇత్తడి, రాగితో పాటు మరో శ్రేష్టమైన లోహంతో ఇది ఏర్పడింది. ఇందులో ఐదో లోహం ఏంటన్నది ఎవ్వరికీ తెలియని రహస్యం గడిచిన వెయ్యేళ్లలో


ఇలాంటి ప్రతిమలను ఎవ్వరూ తయారు చేయలేదు.TTD Budget: భక్తులకు శుభవార్త... టీటీడీ కీలక నిర్ణయం... శ్రీవారి పాదాల చెంత ఉంచిన మంగళసూత్రం కొనొచ్చుతమళనాడులో అళ్వారు పూజించిన ఈ విగ్రహాలకు 2వేల


సంవత్సరాల చరిత్ర ఉంది. భక్త రామదాసు ఆలయ నిర్మాణం చేసిన తర్వాత శ్రీరంగం నుంచి ఈ కల్యాణ మూర్తు లను ఇక్కడకు తీసుకొచ్చారు. తరతరాలుగా పూజలు అందుకోవడంతో ఈ విగ్ర హాల నుదుటపై బొట్టు పెట్టే ప్రాంతంలో


లొట్ట పడింది. కవచాల అలంకారంతో వీటికి మరింత శోభ వచ్చింది. వీటిని దర్శించుకుంటే నూతనోత్సాహం వస్తుంది. ఇది పుణ్య ఫలమని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తాజాగా స్వామి వారి ప్రధాన ఆలయంలోని


ముఖద్వారానికి 100 కేజీల వెండితో అతి సుందరమైన స్వామి వారి దశావతార ప్రతిరూపాలతో తోరణాన్ని తయారు చేస్తున్నారు. ఇందులో భాగంగా దేవస్థానం తరపున కొంత వెండిని కేటాయించగా, మరోవైపు పలువురు భక్తులు


కొంత వెండిని విరాళంగా అందజేశారు. ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో రమాదేవి లోకల్ 18 తో మాట్లాడుతూ నూతన వెండి తోరణం విశేషాలను వివరించారు. advertisement ఇదిలా ఉండగా ఇదే విషయంపై స్థపతి దండపాణి లోకల్ 18


తో మాట్లాడుతూ ఎంతో విశేషమైన మహిమాన్వితమైన పంచలోహ విగ్రహాలు. ప్రపంచంలోనే ఇలాంటి ప్రతిమలు ఆరుదు. బంగారం, వెండి, ఇత్తడి, రాగితో పాటు మరో శ్రేష్టమైన లోహంతో ఇది ఏర్పడింది. ఇందులో ఐదో లోహం


ఏంటన్నది ఎవ్వరికీ తెలియని రహస్యం గడిచిన వెయ్యేళ్లలో ఇలాంటి ప్రతిమలను ఎవ్వరూ తయారు చేయలేదు. advertisement తమళనాడులో అళ్వారు పూజించిన ఈ విగ్రహాలకు 2వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భక్త రామదాసు ఆలయ


నిర్మాణం చేసిన తర్వాత శ్రీరంగం నుంచి ఈ కల్యాణ మూర్తు లను ఇక్కడకు తీసుకొచ్చారు. తరతరాలుగా పూజలు అందుకోవడంతో ఈ విగ్ర హాల నుదుటపై బొట్టు పెట్టే ప్రాంతంలో లొట్ట పడింది. కవచాల అలంకారంతో వీటికి


మరింత శోభ వచ్చింది. వీటిని దర్శించుకుంటే నూతనోత్సాహం వస్తుంది. ఇది పుణ్య ఫలమని ఆయన తెలిపారు. Location : Bhadrachalam,Khammam,Telangana Telangana Khammam,Telangana First Published : February


02, 2024 5:15 PM IST Read More