
Wtc 2025: ఆ ముగ్గురు రీఎంట్రీ ఇస్తే టీమిండియాను ఆపడం ఎవరి తరం కాదు.. ప్రత్యర్ధులకు ముచ్చెమటలే..
Play all audios:

WTC 2023-25 సైకిల్ యాషెస్ సిరీస్తో ప్రారంభమైంది. త్వరలో ఇండియా, వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడనుంది. తర్వాత వరుస సరీస్లు ఉన్నాయి. అయితే ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండుసార్లు ఓడిన
భారత్, వచ్చే సిరీస్లలో రాణించి, మళ్లీ WTC 2023-25 సైకిల్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది. ప్రస్తుతం గాయాలతో టెస్టు జట్టుకు దూరమైన కొందరు ఆటగాళ్లు, మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే ఇది సాధ్యం
అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ముగ్గురు ప్లేయర్లపై అందరి దృష్టి నెలకొంది. వారు ఎవరంటే..