
Indian army: పాక్ ఉగ్ర శిబిరాలపై ప్రతీకార దాడులు.. ఇండియన్ ఆర్మీ వీడియో వైరల్
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: పహల్గాంలో ఉగ్రదాడికి నిరసనగా భారత్ ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్థాన్, పీవోకేల్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేపట్టింది. రాత్రి 1.05 గంటల
నుంచి 1.30 గంటల వరకు భారత బలగాలు దాడులు జరిపాయి. ఆ సమయంలోనే ఇండియన్ ఆర్మీ (Indian Army) ఓ వీడియోను విడుదల చేసింది. ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడుల వేళ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా
మారింది.