
Ejs interviews: ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 228 మంది ఎంపిక.. ఇంటర్వ్యూ తేదీలివీ
Play all audios:

EJS Interviews: ఈనాడు జర్నలిజం స్కూలు ఇంటర్వ్యూలకు 228 మంది ఎంపికయ్యారు. వారి ఇంటర్వ్యూ తేదీలు ఇవీ! By Features Desk Published : 28 May 2025 04:00 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE *
ABC EXTRA LARGE 1 min read హైదరాబాద్: ఈనాడు జర్నలిజం స్కూలులో ప్రవేశాల కోసం మే 11న నిర్వహించిన రాతపరీక్షలో 228 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.
వీరిలో 146 మంది మల్టీమీడియా, 60 మంది టెలివిజన్, 22 మంది మొబైల్ జర్నలిజం విభాగాలకు చెందినవారు ఉన్నారు. బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జూన్ 4 నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతాయి.
అభ్యర్థులకు వ్యక్తిగతంగా కూడా సమాచారం అందుతుంది. గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి
కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత
వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు._