Telangana news: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ కన్నుమూత

Telangana news: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ కన్నుమూత

Play all audios:


వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి చెందారు. గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. వైరా: వైరా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌ మృతి చెందారు. గుండెపోటుతో ఏఐజీ


ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి వైకాపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం భారాసలో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి


మదన్‌లాల్‌ ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన భారాస వైరా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. (Telangana News) మదన్‌లాల్ మృతికి సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం


చేశారు.