Chandrababu: కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ.. పరిశీలించిన సీఎం చంద్రబాబు

Chandrababu: కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ.. పరిశీలించిన సీఎం చంద్రబాబు

Play all audios:


కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు సి క్యాంప్‌ రైతుబజార్‌కు వెళ్లారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడారు. కర్నూలు: సీఎం


చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా సి క్యాంప్‌ రైతుబజార్‌లో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు, పారిశుద్ధ్య కార్మికులతో


మాట్లాడారు. కూరగాయల వ్యర్థాలతో ఎరువుల తయారీ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో ఉద్యానవనం అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కర్నూలు చేరుకున్న సీఎం


చంద్రబాబుకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.