
Revanth reddy: జహీరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన
Play all audios:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) పర్యటించారు. హుగ్గెల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో సీఎం
రేవంత్రెడ్డి (Revanth Reddy) పర్యటించారు. హుగ్గెల్లి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ చేరుకున్నారు. అక్కడ
ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో రూ.494.67 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు. కార్యక్రమంలో
మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పాల్గొన్నారు. (Telangana News)