Crime news: మోతె సమీపంలో బస్సు దగ్ధం

Crime news: మోతె సమీపంలో బస్సు దగ్ధం

Play all audios:


మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై బస్సు దగ్ధమైంది (Crime News). ఖమ్మం వెళ్తుండగా ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు టైరు పేలి మంటలు చెలరేగాయి. అనంతరం


మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో డ్రైవర్‌ ఒకరే ఉండటం, బస్సు నుంచి దూకేయడంతో ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 


(Telangana News)